కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనుల గురించి వివరించారు. మే 15న ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభినందించారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి అందుకు సంబంధించిన బుక్లెట్ను అందజేశారు.
ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పంచుకున్నారు. నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్లకు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వారికి వెంటనే పరిహారం ఇవ్వండి! కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: